ETV Bharat / state

బయటికొస్తే.. గుంజీలు తీయాల్సిందే!

కరోనా నివారణకు లాక్​ డౌన్​ విధించారు. ఎవరూ బయటకు రావొద్దని చెప్పారు. కానీ కొందరు అవసరం లేకున్నా రోడ్లపై తీరుగుతున్నారు. మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో అనవసరంగా రోడ్ల మీదికి వచ్చిన యువకులతో పోలీసులు గుంజీలు తీయించారు.

author img

By

Published : Mar 29, 2020, 1:22 PM IST

malkajgiri police punishment to youth
కొట్టడం కాదు.. గుంజీలు తీయిస్తారు..

లాక్ డౌన్ వల్ల అనవసరంగా బయటకు రావొద్దని చెప్పినా కొంతమంది యువకులు రోడ్లపైకి వచ్చారు. సాధారణంగా అయితే వారిని లాఠీతో కొడతారు పోలీసులు. కానీ అలా చేయకుండా గుంజీలు తీయించారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్లపైకి వచ్చిన యువకులకు పోలీసులు ఈవిధంగా శిక్ష వేశారు. బయటకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొట్టడం కాదు.. గుంజీలు తీయిస్తారు..

ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ

లాక్ డౌన్ వల్ల అనవసరంగా బయటకు రావొద్దని చెప్పినా కొంతమంది యువకులు రోడ్లపైకి వచ్చారు. సాధారణంగా అయితే వారిని లాఠీతో కొడతారు పోలీసులు. కానీ అలా చేయకుండా గుంజీలు తీయించారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి చౌరస్తాలో రోడ్లపైకి వచ్చిన యువకులకు పోలీసులు ఈవిధంగా శిక్ష వేశారు. బయటకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొట్టడం కాదు.. గుంజీలు తీయిస్తారు..

ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.