మేడ్చల్ జిల్లా కీసర ఔటర్రింగ్ రోడ్డులోని కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని అతివేగం వస్తున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పల్లెటి గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కీసర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు లారీలు ఢీ.. వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం
అతివేగంగా వస్తున్న లారీ మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కీసర ఔటర్రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
![రెండు లారీలు ఢీ.. వ్యక్తి మృతి lorry accident in medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6010368-641-6010368-1581222897110.jpg?imwidth=3840)
లారీ-లారీ ఢీ.. ఒకరు మృతి
లారీ-లారీ ఢీ.. ఒకరు మృతి
మేడ్చల్ జిల్లా కీసర ఔటర్రింగ్ రోడ్డులోని కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని అతివేగం వస్తున్న మరో లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ పల్లెటి గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కీసర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ-లారీ ఢీ.. ఒకరు మృతి