ETV Bharat / state

అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మహమూద్​ అలీ

author img

By

Published : Jan 18, 2020, 5:12 AM IST

మేడ్చల్​ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర హోమంత్రి మహమూద్​ అలీ తెరాస తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. అభివృద్ధి చూసి పార్టీకి ఓటు వేయాలని కోరారు.

అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మహమూద్​ అలీ
అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మహమూద్​ అలీ


మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో హోంమంత్రి మహమూద్​ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి తెరాసకు ఓటు వేయాలని కోరారు. గత 60 ఏళ్లుగా వేసిన ఓట్లన్నీ అభివృద్ధి కోసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మహమూద్​ అలీ

ఇవీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..


మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో హోంమంత్రి మహమూద్​ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి తెరాసకు ఓటు వేయాలని కోరారు. గత 60 ఏళ్లుగా వేసిన ఓట్లన్నీ అభివృద్ధి కోసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మహమూద్​ అలీ

ఇవీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..

Intro:TG_HYD_63_17_HOME MINISTER_CAMPAIGN_AB_TS10011

మేడ్చల్ : కొంపల్లి మున్సిపాలిటీ
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తెరాస ఎన్నికల ప్రచారంలో భాగంగా పదో వార్డు లో ప్రచారం నిర్వహించిన హోంమంత్రి మహమూద్ అలీ..
అభివృద్ధిని సంక్షేమ పథకాలను చూసి తెరాస కు ఓటు వేయాలని గత 60 సంవత్సరాలుగా వేసిన ఓట్లన్నీ అభివృద్ధి కోసం కాదని ఆయన తెలిపారు
బైట్ : మహమూద్ అలీ, రాష్ట్ర హోంమంత్రి


Body:my name : upender, 9000149830


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.