ETV Bharat / state

కంటోన్మెట్​లో నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : May 29, 2020, 4:54 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్​లో నిరుపేదలకు బోర్డు మెంబర్​ పాండు యాదవ్​ నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం రామన్నకుంట చెరువు వద్ద డ్రోన్​ ద్వారా రసాయనాలను పిచికారి చేయించారు.

Groceries Distribution To Needy people
కంటోన్మెట్​లో నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను ఆదుకునేందుకు సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ బోర్డు మెంబర్ పాండు యాదవ్​ ముందుకు వచ్చారు. రోడ్డుమీద నివసిస్తున్న నిరుపేద ప్రజలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు.

రామన్నకుంట చెరువు వద్ద డ్రోన్​ ద్వారా కెమికల్​ స్ప్రే చేయించి దోమలు, వైరస్​ నివారణకు తనవంతు కృషి చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమికొట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయిన పేద ప్రజలను ఆదుకునేందుకు సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ బోర్డు మెంబర్ పాండు యాదవ్​ ముందుకు వచ్చారు. రోడ్డుమీద నివసిస్తున్న నిరుపేద ప్రజలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు.

రామన్నకుంట చెరువు వద్ద డ్రోన్​ ద్వారా కెమికల్​ స్ప్రే చేయించి దోమలు, వైరస్​ నివారణకు తనవంతు కృషి చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమికొట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి : మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.