ETV Bharat / state

వలసకూలీలకు సరకులు పంపిణీ

లాక్​డౌన్​ ​నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలను పలువురు దాతలు ఆదుకుంటున్నారు. మేడ్చల్​ జిల్లా దేవరయాంజల్​లో సుదర్శన్​ అనే వ్యక్తి 100 మంది వలసకూలీలకు సరకులను పంపిణీ చేశారు.

author img

By

Published : May 21, 2020, 4:07 PM IST

groceries distribution
groceries distribution

లాక్​డౌన్ నేపథ్యంలో పనులు లేక, తినడానికి తిండిలేక అల్లాడిపోతున్న వలస కూలీలను నిత్యం దాతలు ఆదుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజల్​లోని 100 మంది వలసకూలీలకు సుదర్శన్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిఒక్కరు తమకు తోచిన విదంగా వలసకూలీలను ఆదుకోవాల్సిన అవసరముందని సుదర్శన్​ తెలిపారు.

లాక్​డౌన్ నేపథ్యంలో పనులు లేక, తినడానికి తిండిలేక అల్లాడిపోతున్న వలస కూలీలను నిత్యం దాతలు ఆదుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా దేవరయాంజల్​లోని 100 మంది వలసకూలీలకు సుదర్శన్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిఒక్కరు తమకు తోచిన విదంగా వలసకూలీలను ఆదుకోవాల్సిన అవసరముందని సుదర్శన్​ తెలిపారు.

ఇవీ చూడండి: కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.