ETV Bharat / state

300మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరకుల పంపిణీ - Essential goods supplied for poor Brahmans in Sharelingampally

కరోనా ప్రభావంతో ఎటువంటి పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు సహాయ సహకారాలు అందించటానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. మేడ్చల్​ జిల్లా హఫీజ్​పేట్​లో నివసిస్తున్న 300మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

Essential goods supplied for poor Brahmans in Sharelingampally
300మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : May 3, 2020, 8:24 PM IST

మేడ్చల్​ జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్​పేట్​లో నివసిస్తున్న 300మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కరోనా వైరస్​ను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు భౌతికదూరం పాటించాలని కోరారు.

మేడ్చల్​ జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్​పేట్​లో నివసిస్తున్న 300మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కరోనా వైరస్​ను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు భౌతికదూరం పాటించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.