మేడ్చల్ జిల్లా బోడుప్పల్, పీర్జాదిగూడ నగరపాలికల్లో 26, 28 స్థానాలకు... ఘట్కేసర్ పురపాలికలో 18, పోచారం పురపాలికలో 16 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వేసేందుకు ఓటర్లు చేరుకుంటున్నారు.
కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇవీచూడండి: ఏఐ విప్లవానికి తెలంగాణ సిద్ధం: కేటీఆర్