ETV Bharat / state

ఆల్విన్​ కాలనీ డివిజన్​లో రక్తదాన శిబిరం

మేడ్చల్​ జిల్లా ఆల్విన్​ కాలనీ డివిజన్​లో బీజేవైయం నాయకులు లయన్స్​ క్లబ్​ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా రోగుల కోసం ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

author img

By

Published : Apr 26, 2020, 11:47 PM IST

blood donation camp in alwin colony division in medchal district
ఆల్విన్​ కాలనీ డివిజన్​లో రక్తదాన శిబిరం

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేవైయం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో మేడ్చల్​ జిల్లా ఆల్విన్​ కాలనీ డివిజన్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేష్, భాజపా జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు. తలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు భాజపా నాయకులు తెలిపారు.

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. లాక్​డౌన్​ వల్ల తలసేమియా వ్యాధిగ్రస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకోసం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు యువమోర్చా నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరంలో దాదాపు 105 రక్తదానం చేశారని వెల్లడించారు.

రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేవైయం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో మేడ్చల్​ జిల్లా ఆల్విన్​ కాలనీ డివిజన్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేష్, భాజపా జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు. తలసేమియా రోగుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు భాజపా నాయకులు తెలిపారు.

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. లాక్​డౌన్​ వల్ల తలసేమియా వ్యాధిగ్రస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందుకోసం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు యువమోర్చా నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ శిబిరంలో దాదాపు 105 రక్తదానం చేశారని వెల్లడించారు.

ఇవీ చూడండి: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. కదిలొచ్చిన యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.