ETV Bharat / state

ఫలంబరిగా దర్శనమిచ్చిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు - మెదక్ పట్టణ వార్తలు

మెదక్ పట్టణంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు భక్తులకు ఫలంబరిగా దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు అమ్మవారిని వివిధ రకాల పండ్లతో అలంకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Sri Renuka Yellamma Ammavaru who appeared as Phalambari
ఫలంబరిగా దర్శనమిచ్చిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు
author img

By

Published : Jul 15, 2020, 3:54 PM IST

ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణ శివారులో పసుపులేరు ఒడ్డునగల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారు భక్తులకు ఫలంబరిగా దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు వేదవ్యాస శ్రీనివాస శర్మ వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొండన్ సురేందర్ గౌడ్ బాధ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణ శివారులో పసుపులేరు ఒడ్డునగల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారు భక్తులకు ఫలంబరిగా దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు వేదవ్యాస శ్రీనివాస శర్మ వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొండన్ సురేందర్ గౌడ్ బాధ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండీ: మొక్కవోని సంకల్పం... తల వంచిన వైకల్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.