ETV Bharat / state

'రేషన్​ డీలర్ల కమీషన్​ను ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి'

author img

By

Published : Jul 22, 2020, 2:28 PM IST

గత నాలుగు నెలలుగా తమకు సరిగ్గా డీలర్ల కమీషన్​ రావడంలేదని మెదక్​ జిల్లా రేషన్​ డీలర్లు వాపోయారు. కరోనా సమయంలో ప్రభుత్వం సకాలంలో కమీషన్లు ఇవ్వకపోవడం వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు వాపోయారు.

ration-dealers-problems-in-medak
'రేషన్​ డీలర్ల కమీషన్​ ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి'

రేషన్ డీలర్లకు కమీషన్ రాకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా రేషన్​ డీలర్ల​ అధ్యక్షులు ఆనంద్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ చేయగా... కేవలం రెండు నెలల కమీషన్ మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

ఆ డబ్బులు కూడా ఇప్పటివరకు రాలేదని దీనితో దుకాణాల కిరాయి, హమాలీ ఛార్జీలు చెల్లించేందుకు డీలర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీలర్ల కమీషన్ డబ్బులు విడుదల చేయాలని కోరారు.

రేషన్ డీలర్లకు కమీషన్ రాకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా రేషన్​ డీలర్ల​ అధ్యక్షులు ఆనంద్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలలుగా ఉచిత బియ్యం పంపిణీ చేయగా... కేవలం రెండు నెలల కమీషన్ మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

ఆ డబ్బులు కూడా ఇప్పటివరకు రాలేదని దీనితో దుకాణాల కిరాయి, హమాలీ ఛార్జీలు చెల్లించేందుకు డీలర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డీలర్ల కమీషన్ డబ్బులు విడుదల చేయాలని కోరారు.

ఇదీ చూడండి: ఇంకెంత కాలం ఇంట్లో ఉండాలని పేచీ పెడుతున్నాడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.