ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య
మరణించిన రైతు కుటుంబానికి బీమా అందజేత
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చందాయిపేటలో ఇటీవల మరణించిన బైండ్ల మణెమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పరామర్శించారు. అనంతరం కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చందాయిపేట సర్పంచ్, తెరాస నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
mla solipeta lingaiah distributed raithu beema