ETV Bharat / state

వనదుర్గాదేవి సేవలో మంత్రి మల్లారెడ్డి - Minister mallareddy

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా దేవిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

వనదుర్గాదేవి సేవలో మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Jul 9, 2019, 5:22 PM IST

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ ఏడుపాయల వనదుర్గా దేవిని దర్శించుకున్నారు. పాలకమండలి ఛైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, ఈవో మోహన్ రెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వనదుర్గా దేవికి మంత్రి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి అమ్మ వారి చిత్రపటాన్ని అందజేశారు.

వనదుర్గాదేవి సేవలో మంత్రి మల్లారెడ్డి

ఇవీచూడండి: కర్ణాటకీయం లైవ్​: సంక్షోభంలో అనూహ్య మలుపులు

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కుటుంబ ఏడుపాయల వనదుర్గా దేవిని దర్శించుకున్నారు. పాలకమండలి ఛైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి, ఈవో మోహన్ రెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వనదుర్గా దేవికి మంత్రి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి అమ్మ వారి చిత్రపటాన్ని అందజేశారు.

వనదుర్గాదేవి సేవలో మంత్రి మల్లారెడ్డి

ఇవీచూడండి: కర్ణాటకీయం లైవ్​: సంక్షోభంలో అనూహ్య మలుపులు

TG_SRD_42_9_MALLAREDDY_SCRIPCT_TS10115.. యాంకర్ వాయిస్.. వర్షాలు సమృద్ధిగా పడి ఇ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు ఈ రోజు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా దేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏడుపాయల చేరుకోగా పాలకమండలి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఇ వో మోహన్ రెడ్డి లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం వన దుర్గా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి odi biyyam సమర్పించారు వీరికి చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి శాలువాతో సత్కరించి అమ్మ వారి చిత్రపటాన్ని అందజేసారు అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మంత్రిగా మొట్టమొదటిసారి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఎన్నికల్లో గెలుపొంది అమ్మవారికి odi biyyam సమర్పిస్తామని మొక్కులు చెల్లించుకోవడం కోసం వన దుర్గా దేవిని దర్శించుకోవడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని బీడు భూములను సాగు భూములుగా మార్చేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని దృక్పథంతో చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు నిర్మించి ప్రారంభించారు వర్షాలు సమృద్ధిగా పడి రాష్ట్రం రైతులు పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు ఈయన వెంట పాలకమండలి సభ్యులు ప్రభువు నాగయ్య నాగప్ప శ్రీధర్ జ్యోతి గౌరీ శంకర్ తదితరులు ఉన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.