ETV Bharat / state

రైల్వే పనుల్లో నాణ్యతపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి

author img

By

Published : Aug 13, 2019, 10:59 PM IST

అక్కన్నపేట్-మెదక్ రైల్వే లైన్ పనులు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రైల్వే పనుల్లో నాణ్యతపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి

మెదక్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​ పనులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్షించారు. అక్కన్నపేట్ -మెదక్ రైల్వే లైన్, స్టేషన్, ప్లాట్ ఫామ్ పనులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లోపంపై రైల్వే కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.

రైల్వే పనుల్లో నాణ్యతపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి

ఇదీ చూడండి: గురుకులంలో నీటి కటకటతో విద్యార్థునుల జుట్టు కట్!

మెదక్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​ పనులపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్షించారు. అక్కన్నపేట్ -మెదక్ రైల్వే లైన్, స్టేషన్, ప్లాట్ ఫామ్ పనులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత లోపంపై రైల్వే కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించారు.

రైల్వే పనుల్లో నాణ్యతపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి

ఇదీ చూడండి: గురుకులంలో నీటి కటకటతో విద్యార్థునుల జుట్టు కట్!

Intro:TG_SRD_42_13_RAILWAY_AVB_TS10115..
రిపోర్టర్..శేఖర్
మెదక్...
అక్కన్నపేట్ -మెదక్ రైల్వే లైన్ ,స్టేషన్ ,ప్లాట్ ఫామ్ ,నాసిరకం పనులపై గుత్తేదారు లపై మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆగ్రహం... పనుల్లో నాణ్యత లోపం పై ఢిల్లీలో రైల్వే క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని అప్పటివరకు రైల్వే పనులు నిలిపివేయాలని ఆదేశించాన. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.....

జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి , కలెక్టర్ ధర్మారెడ్డి , రైల్వే అధికారులు ,పరిశీలించారు అనంతరం రైల్వే అధికారులకు గుత్తేదారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు....
ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలకు ఫ్లాట్ ఫామ్ కూరుకుపోయిందని. పనులు నాణ్యతగా లేవని .భవనం పూర్తిగా నాసిరకం తో కట్టారని.. ఇందులో ప్రయాణికులు వేచి ఉండే గది. టికెట్ కౌంటర్. మూత్ర శాలలు. డోర్స్ .కిటికీలు .ఫ్లాట్ ఫామ్. పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని.. భవనం డి పి ఆర్ ప్రకారం కట్టడం లేదని గుత్తేదారులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు..


మట్టికట్ట నిర్మించి దాన్ని పటిష్టం చేయకుండానే కాంక్రీట్ పనులు చేపట్టారని దీంతో ఫ్లాట్ ఫామ్ పగుళ్లు వచ్చాయని ప్లాట్ ఫామ్ పూర్తిగా దెబ్బతిందని దిగువకు పూర్తిగా కోసుకుపోయి భవనానికి పగుళ్ళు రావడం జరిగిందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గుత్తేదారులకు ఆగ్రహం వ్యక్తం చేశారు......
రైల్వే లైన్ ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల రైల్వేలైన్ కోసం పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు అలాంటిది మీ వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి రైల్వే అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు..

బైట్.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి


Body:విజువల్స్


Conclusion: శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.