ETV Bharat / state

మొదక్ జిల్లా నిజాంపేటలో జల శక్తి అభియాన్

భూగర్భ జలాలు తగ్గిపోతున్న పరిస్థితిని మార్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన జలశక్తి అభియాన్ గురించి ప్రభుత్వాధికారులు గ్రామాల్లో పర్యటించి పథకం గురించి వివరిస్తున్నారు. హరితహారం, ఇంకుడు గుంతలు వంటి కార్యక్రమాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.

author img

By

Published : Jul 12, 2019, 8:08 PM IST

మొదక్ జిల్లా నిజాంపేటలో జల శక్తి అభియాన్

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా కేంద్రం ఎంపిక చేసిన మండలాల్లో మెదక్ జిల్లా నిజాంపేట్ ఉండటం ఆనందంగా ఉందని మండల వాసులు చెబుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి గాయత్రీ మిశ్రా.. వారి బృందంతో కలిసి గత మూడ్రోజులుగా మండలంలో పర్యటించారు. ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టరేట్​లో అధికారులకు జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. నిజాంపేటలో మొత్తం 14 గ్రామాలు, 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటినీ పర్యటించిన మిశ్రా బృందం... ప్రజలందరికీ ఈ కార్యక్రమం గురించి వివరించారు. హరితహారంలో భాగంగా 10 లక్షల మొక్కలు నాటపోతున్నామని తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు చెప్పారు. జల శక్తి అభియాన్ ద్వారా మూడు నెలల్లో ఈ పథకాలను అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు.

మొదక్ జిల్లా నిజాంపేటలో జల శక్తి అభియాన్

ఇవీ చూడండి: కిడ్నాప్​ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా కేంద్రం ఎంపిక చేసిన మండలాల్లో మెదక్ జిల్లా నిజాంపేట్ ఉండటం ఆనందంగా ఉందని మండల వాసులు చెబుతున్నారు. అందులో భాగంగానే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి గాయత్రీ మిశ్రా.. వారి బృందంతో కలిసి గత మూడ్రోజులుగా మండలంలో పర్యటించారు. ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టరేట్​లో అధికారులకు జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. నిజాంపేటలో మొత్తం 14 గ్రామాలు, 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటినీ పర్యటించిన మిశ్రా బృందం... ప్రజలందరికీ ఈ కార్యక్రమం గురించి వివరించారు. హరితహారంలో భాగంగా 10 లక్షల మొక్కలు నాటపోతున్నామని తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు చెప్పారు. జల శక్తి అభియాన్ ద్వారా మూడు నెలల్లో ఈ పథకాలను అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు.

మొదక్ జిల్లా నిజాంపేటలో జల శక్తి అభియాన్

ఇవీ చూడండి: కిడ్నాప్​ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు

Intro:TG_SRD_41_12_COLLECTOR_AB_TS10115....
యాంకర్ వాయిస్... భూగర్భ జలాలు తగ్గిపోతుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం చర్యలు చేపట్టి భూగర్భ జలాలు పెంపొందించేం దుకు కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎంపిక చేసిన మండలాల్లో నీటిని పొదుపుగా వినియోగించుకోవడం తో పాటు వాన నీటిని భూమిలోకి ఇంకి ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు జలశక్తి అభియాన్ ద్వారా చేస్తారు....

వాయిస్ ఓవర్... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకం లో భాగంగా కేంద్రం ఎంపికచేసిన మండలాల్లో మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం ని ఎంపిక చేశారు అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మెదక్ జిల్లాకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి గాయత్రీ మిశ్రా వారి బృందం గత మూడు రోజులుగా నిజాంపేట మండలంలో పర్యటించారు ఈరోజు మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు... నిజాంపేటలో 14 గ్రామాలు 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి వారి బృందం మూడు రోజులుగా పర్యటించి గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమం గురించి వివరించారు నిజాంపేట మండలంలో హరితహారం లో భాగంగా 10 లక్షల మొక్కలు నాటపోతున్నాం అని అలాగే ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం వరికి బదులు గా చిరుధాన్యాలు కూరగాయల సాగు చేసుకునే విధంగా అలాగే గ్రౌండ్ వాటర్ ను డ్రిప్ ద్వారా వాడుకునే విధంగా ఈ జల శక్తి అభియాన్ ద్వారా మూడు నెలల్లో వీటిని అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు...

బైట్స్..

1. ధర్మ రెడ్డి.. మెదక్ జిల్లా కలెక్టర్
2. గాయత్రి మిశ్రా.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి


Body:విజువల్స్


Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217

For All Latest Updates

TAGGED:

COLLECTOR
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.