ETV Bharat / state

ఛలో ట్యాంక్​బండ్​: ముందస్తు అరెస్టులు - advance arrests at medak district

మిలియన్​ మార్చ్​కు వెళ్లకుండా... మెదక్​ జిల్లాలో ఎక్కడిక్కడా నాయకులను, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఛలో ట్యాంక్​బండ్​: ముందస్తు అరెస్టులు
author img

By

Published : Nov 9, 2019, 3:32 PM IST

మిలియన్​ మార్చ్​కు తరలి వెళ్తున్న ఎస్​ఎఫ్​ఐ, ఏఐఎస్​ఎఫ్, సీపీఎం నాయకులను, ఆర్టీసీ మహిళా కార్మికులను మెదక్​ జిల్లాలోని స్థానిక రామాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనితో మహిళా కార్మికులు అఖిలపక్షం నాయకులు రాస్తారోకో నిర్వహిస్తారు. అనంతరం పోలీసులు వారిని అడ్డుకుని... అరెస్టు చేసి మెదక్​ టౌన్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఛలో ట్యాంక్​బండ్​: ముందస్తు అరెస్టులు

ఇవీ చూడండి: రేపు ట్యాంక్​బండ్​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు

మిలియన్​ మార్చ్​కు తరలి వెళ్తున్న ఎస్​ఎఫ్​ఐ, ఏఐఎస్​ఎఫ్, సీపీఎం నాయకులను, ఆర్టీసీ మహిళా కార్మికులను మెదక్​ జిల్లాలోని స్థానిక రామాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనితో మహిళా కార్మికులు అఖిలపక్షం నాయకులు రాస్తారోకో నిర్వహిస్తారు. అనంతరం పోలీసులు వారిని అడ్డుకుని... అరెస్టు చేసి మెదక్​ టౌన్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఛలో ట్యాంక్​బండ్​: ముందస్తు అరెస్టులు

ఇవీ చూడండి: రేపు ట్యాంక్​బండ్​ మార్గంలో ట్రాఫిక్​ ఆంక్షలు

tg_krn_68_09_bhakthula_raddhi_vo_ts10086 ఆర్తి శ్రీకాంత్ ధర్మపురి నియోజక వర్గం జిల్లా :జగిత్యాల cell : 9866562010 ================================================================================== యాంకర్: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. వేకువజాము నుంచే గోదావరి నదిలో స్నానాలచరించి కార్తీకదీపాలను వదిలారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ఆలయంలో ఆలయ ఆవరణలో ఉసిరి చెట్టు ముందు కార్తీక దీపాలు వెలిగించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.