ETV Bharat / state

దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు... - దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు...

సరదాగా దసరా పండుగ సెలవులు అమ్మమ్మ ఇంట్లో గడుపుదామని వచ్చిన వారిద్దరూ... ప్రమాద వశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు.

దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు...
author img

By

Published : Sep 30, 2019, 8:15 PM IST

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్​లో విషాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్ పల్లికి చెందిన ప్రశాంత్, గుండ్లపల్లికి చెందిన పావని దసరా సెలవులకు అమ్మమ్మ ఊరైన ఘనపూర్​కు వచ్చారు. ప్రశాంత్, పావని వరుసకు అన్నాచెల్లెల్లు. వీరిద్దరూ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో గల నరసింహ స్వామి గుట్ట వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. పిల్లలందరూ జారుడు బండపై ఆడుకుంటుండగా... ప్రమాదవశాత్తు ప్రశాంత్ పక్కనే ఉన్న కుంటలో పడిపోయాడు. వెంటనే పావని అన్నని రక్షించేందుకు కుంటలోకి దూకింది. ఇద్దరూ మునిగిపోవడం గమనించిన పిల్లలు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ అప్పటికే చనిపోగా... పావని చికిత్స పొందతూ తూప్రాన్​ ప్రభుత్వాసుపత్రిలో మరణించింది.

దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు...

ఇవీ చూడండి: వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్​లో విషాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్ పల్లికి చెందిన ప్రశాంత్, గుండ్లపల్లికి చెందిన పావని దసరా సెలవులకు అమ్మమ్మ ఊరైన ఘనపూర్​కు వచ్చారు. ప్రశాంత్, పావని వరుసకు అన్నాచెల్లెల్లు. వీరిద్దరూ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో గల నరసింహ స్వామి గుట్ట వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. పిల్లలందరూ జారుడు బండపై ఆడుకుంటుండగా... ప్రమాదవశాత్తు ప్రశాంత్ పక్కనే ఉన్న కుంటలో పడిపోయాడు. వెంటనే పావని అన్నని రక్షించేందుకు కుంటలోకి దూకింది. ఇద్దరూ మునిగిపోవడం గమనించిన పిల్లలు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ అప్పటికే చనిపోగా... పావని చికిత్స పొందతూ తూప్రాన్​ ప్రభుత్వాసుపత్రిలో మరణించింది.

దసరా సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చి అనంత లోకాలకు...

ఇవీ చూడండి: వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి

Intro:TG_SRD_81_30_TOOPRAN_TWO_DEATH_AV_TS10016Body:సరదాగా దసరా పండుగ సెలవులు అమ్మమ్మ ఇంట్లో గడుపుదామని వచ్చిన వారు ప్రమాద వశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడిన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఘనపూర్ లో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం శివ్వంపేట మండలం కొంతాన్ పల్లికి చెందిన ప్రశాంత్, గుండ్లపల్లికి చెందిన పావనిలు వరసకు అన్నా చెల్లెలు... దసరా సెలవుల సందర్భమును పురస్కరించుకొని వారి స్వగ్రామాల నుండి అమ్మమ్మ గ్రామమైన తూప్రాన్ మండలంలోని ఘనపూర్ గ్రామము బిట్ల చంద్రయ్య ఇంటికి వచ్చినారు. ఈరోజు మధ్యాహ్నం దాదాపు 15:30 గంటల సమయంలో వారు మరియు ఇద్దరు ముగ్గురు పిల్లలతో కలిసి ఘనపూర్ గ్రామ శివారులో గల నరసింహస్వామి గుట్ట వద్ద ముందుగా ప్రశాంత్ జారుడు బండ జారుతూ ప్రమాదవశాత్తు పక్కనే గల నీటి గుంటలో పడి పోయాడు. అతనిని రక్షించబోయి పావని కూడా అందులోకి దిగింది ఇరువురు కూడా మునిగి పోవు చుండగా అక్కడ ఉన్న పిల్లలు అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి వారిని ఒడ్డుకు తీయగా అప్పటికే ప్రశాంత్ చనిపోయినాడు. సీరియస్ గా ఉన్న పావని చికిత్స నిమిత్తం తూప్రాన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా పావని కూడా చనిపోయినది. Conclusion:విజువల్ మాత్రమే praveen, medchal 9394450238
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.