ETV Bharat / state

గోడకూలి ఒకరి మృతి

మంచిర్యాల జిల్లాలో గోడ కూలి ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలి ఉంటుందని స్థానికులు తెలిపారు.

author img

By

Published : Jul 31, 2019, 2:56 PM IST

గోడకూలి ఒకరి మృతి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన అంజయ్య ఇంటి గోడ కూలి మృతిచెందాడు. వర్షాల కారణంగా దెబ్బతిన్న గోడ కూలి అంజయ్య అక్కడిక్కడే మరణించాడు. నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన అంజయ్య ఇంటి గోడ కూలి మృతిచెందాడు. వర్షాల కారణంగా దెబ్బతిన్న గోడ కూలి అంజయ్య అక్కడిక్కడే మరణించాడు. నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గోడ కూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: వీడియోగేమ్ ఆడి 30 లక్షల డాలర్లు కొల్లగొట్టాడు!

Intro:Tg_21_31_mruthi_av_TS10081Body:గోడకూలి ఒకరి మృతి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన అంజయ్య (48) ఇంటి గోడ కూలిపోయి మృతిచెందాడు. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వర్షానికి నానిన గోడ ఒక్కసారిగా మీద పడటంతో అంజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.Conclusion:పేరు సారం సతీష్ కుమార్, నియోజకవర్గం చెన్నూర్, జిల్లా మంచిర్యాల, ఫోన్ నెంబర్. 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.