ETV Bharat / state

మంచిర్యాల చివరి మున్సిపల్ సమావేశం

మంచిర్యాల పురపాలక పాలకవర్గం గడవు నేటితో ముగిసింది. ఈ రోజు చివరి పాలకవర్గ సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లను ఎమ్మెల్యే, అధికారులు సన్మానించి వీడ్కోలు పలికారు.

author img

By

Published : Jul 2, 2019, 5:12 PM IST

కౌన్సిలర్లను సన్మానిస్తున్న ఎమ్మెల్యే, ఛైర్మన్​

ఈ రోజు మంచిర్యాల పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే దివాకర్​ రావు, మున్సిపల్​ అధికారులు.. 32 వార్డుల కౌన్సిలర్లను సన్మానించారు. గత ఐదేళ్లలో మంచిర్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని మున్సిపల్ ఛైర్మన్ వసుంధర రమేష్ అన్నారు. తొలి మున్సిపాలిటీ పాలకవర్గంలో 70 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేశామని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.

మంచిర్యాల చివరి మున్సిపల్ సమావేశం

ఇవీ చూడండి: ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్​ రిపీట్​!

ఈ రోజు మంచిర్యాల పురపాలక పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే దివాకర్​ రావు, మున్సిపల్​ అధికారులు.. 32 వార్డుల కౌన్సిలర్లను సన్మానించారు. గత ఐదేళ్లలో మంచిర్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని మున్సిపల్ ఛైర్మన్ వసుంధర రమేష్ అన్నారు. తొలి మున్సిపాలిటీ పాలకవర్గంలో 70 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేశామని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.

మంచిర్యాల చివరి మున్సిపల్ సమావేశం

ఇవీ చూడండి: ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్​ రిపీట్​!

Intro:TG_ADB_11_02_MUNICIPAL FAREWELL_AV_TS10032


Body:మంచిర్యాల పురపాలక పాలకవర్గం ఐదేళ్ల పాలన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా గా మంచిర్యాల మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ లో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులోని సభ్యులకు కు ఎమ్మెల్యే దివాకర్ రావు మున్సిపల్ అధికారులు సన్మానించారు . మున్సిపల్ చైర్మన్ వసుంధర రమేష్ తమ ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీ పరిధిలో చేసిన అభివృద్ధి పనులను గురించి సమావేశంలో గుర్తు చేశారు. ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మున్సిపాలిటీ పాలకవర్గంలో 70 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేశామని తెలిపారు ఇందులో 63 కోట్లు మున్సిపాలిటీ ద్వారా 20 కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నట్లు శాసనసభ్యులు దివాకర్ రావు తెలిపారు.
బైట్; వసుంధర మున్సిపల్ చైర్మన్


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.