ETV Bharat / state

సంక్షోభంలోనూ సంక్షేమం: ఎమ్మెల్యే దివాకర్​ రావు

కరోనా విపత్కర సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్​కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​ రావు అన్నారు. నియోజకవర్గంలోని 1000 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు.

author img

By

Published : Sep 12, 2020, 4:32 PM IST

mla divakar rao distribution kalyanalaxmi cheques in manchiryala
సంక్షోభంలోనూ సంక్షేమం: ఎమ్మెల్యే దివాకర్​ రావు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్​ రావు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన 1000 మంది లబ్ధిదారులు ఈ పథకంలో లబ్ధిపొందారు. కరోనా విపత్కర సమయంలోనూ సీఎం కేసీఆర్​ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

లబ్ధిదారులు దళారుల వద్దకు వెళ్లొద్దని, ఎవరైనా చెక్కులు ఇప్పిస్తానని లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పేద తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మితో కాస్త ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్​ రావు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన 1000 మంది లబ్ధిదారులు ఈ పథకంలో లబ్ధిపొందారు. కరోనా విపత్కర సమయంలోనూ సీఎం కేసీఆర్​ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

లబ్ధిదారులు దళారుల వద్దకు వెళ్లొద్దని, ఎవరైనా చెక్కులు ఇప్పిస్తానని లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పేద తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మితో కాస్త ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

ఇదీ చదవండి:'ఆ మూడు కేంద్ర ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ 14న దేశవ్యాప్త సమ్మె'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.