ETV Bharat / state

'పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి'

మంచిర్యాల జిల్లా నర్సింగాపూర్​లో హరితహారం కార్యక్రమంలో భాగంగా డీసీపీ రక్షిత మొక్కలు నాటారు.

author img

By

Published : Aug 1, 2019, 11:49 PM IST

'పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి'

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్​లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ రక్షిత ఆధ్వర్యంలో గోదావరి రోడ్డులో పోలీసులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. రోజువారి కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్​స్టేషన్​ పరిధిలో మొక్కలు నాటుతున్నామన్నారు.

'పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి'

ఇవీ చూడండి: ఉపరితల ఆవర్తనం.. మూడురోజుల పాటు వర్షాలు..

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్​లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ రక్షిత ఆధ్వర్యంలో గోదావరి రోడ్డులో పోలీసులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. రోజువారి కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్​స్టేషన్​ పరిధిలో మొక్కలు నాటుతున్నామన్నారు.

'పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి'

ఇవీ చూడండి: ఉపరితల ఆవర్తనం.. మూడురోజుల పాటు వర్షాలు..

Intro:TG_KMM_12_31_POLICE HARITHA HARAM _AV_TS10090. ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గత మూడు రోజులుగా వివిధ పాఠశాలల్లో మొక్కలు నాటుతున్న పోలీస్ సిబ్బంది మూడోరోజు ఏన్కూరు ఉన్నత పాఠశాలలో పెద్ద సంఖ్యలో నాటారు సత్తుపల్లి ఏసిపి వెంకట రావు నేతృత్వంలో ఏన్కూర్ పోలీసులు ఉపాధ్యాయులు లు విద్యార్థులు మొక్కలు నాటారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇ మొక్కలు నాటి భావితరానికి బోనాలు అందించాలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు పోలీస్ శాఖ చేపడుతున్న సామాజిక కార్యక్రమాల్లో భాగంగా హరితహారం కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఎస్సై పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.