ETV Bharat / state

భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించిన వీఆర్వోలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని మండలాల్లోని వీఆర్వోలు భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు.

author img

By

Published : Sep 8, 2020, 7:36 AM IST

land records surrender to mros in manchiryala
land records surrender to mros in manchiryala

కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా వీఆర్వోలు... రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూరు వేమనపల్లి, కాసిపేట మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. వీఆర్వోలు కార్యాలయాలకు చేరుకొని పాత రికార్డులన్నింటినీ ఒక్క చోట చేర్చారు. మాన్యువల్ పహాని, ధరణి పహాని, 1బి, పెండింగ్ దరఖాస్తులను అధికారులకు అప్పగించారు.

కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా వీఆర్వోలు... రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూరు వేమనపల్లి, కాసిపేట మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. వీఆర్వోలు కార్యాలయాలకు చేరుకొని పాత రికార్డులన్నింటినీ ఒక్క చోట చేర్చారు. మాన్యువల్ పహాని, ధరణి పహాని, 1బి, పెండింగ్ దరఖాస్తులను అధికారులకు అప్పగించారు.

ఇదీ చదవండి: 28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.