కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా వీఆర్వోలు... రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూరు వేమనపల్లి, కాసిపేట మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. వీఆర్వోలు కార్యాలయాలకు చేరుకొని పాత రికార్డులన్నింటినీ ఒక్క చోట చేర్చారు. మాన్యువల్ పహాని, ధరణి పహాని, 1బి, పెండింగ్ దరఖాస్తులను అధికారులకు అప్పగించారు.
భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించిన వీఆర్వోలు - vro records submission
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని మండలాల్లోని వీఆర్వోలు భూరికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు.

land records surrender to mros in manchiryala
కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా వీఆర్వోలు... రెవెన్యూ రికార్డులను తహసీల్దార్లకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, తాండూరు వేమనపల్లి, కాసిపేట మండలాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. వీఆర్వోలు కార్యాలయాలకు చేరుకొని పాత రికార్డులన్నింటినీ ఒక్క చోట చేర్చారు. మాన్యువల్ పహాని, ధరణి పహాని, 1బి, పెండింగ్ దరఖాస్తులను అధికారులకు అప్పగించారు.