ETV Bharat / state

అడవుల్లో హైకోర్టు న్యాయమూర్తి పర్యటన - high court judge visit basara temple

మంచిర్యాల జిల్లా అభయారణ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సందర్శించారు. ఆమెకు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పుష్ప గుచ్ఛం అందించారు.

High Court Judge Sridevi visited the Mancherial District Sanctuary
అడవుల్లో హైకోర్టు న్యాయమూర్తి పర్యటన
author img

By

Published : Mar 21, 2021, 3:04 PM IST

మంచిర్యాల జిల్లా జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యంను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సందర్శించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు.

బాసరలో సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం.. జన్నారంలోని అడవులను పర్యాటక శాఖ సఫారీ వాహనంలో ఆమె క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

మంచిర్యాల జిల్లా జన్నారంలోని కవ్వాల్ అభయారణ్యంను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి సందర్శించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించారు.

బాసరలో సరస్వతి అమ్మవారి దర్శనం అనంతరం.. జన్నారంలోని అడవులను పర్యాటక శాఖ సఫారీ వాహనంలో ఆమె క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

ఇదీ చదవండి:'వకీల్​సాబ్​'లో పవన్​ ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.