ETV Bharat / state

55 మంది డీటీఎఫ్​ ఉపాధ్యాయుల అరెస్ట్​

మంచిర్యాల జిల్లా జైపూర్​లో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న 55 మంది డెమోక్రటిక్​ టీచర్స్​ ఫెడరేషన్​ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : May 22, 2019, 5:55 PM IST

టీఎఫ్​ ఉపాధ్యాయుల అరెస్ట్​

మంచిర్యాల జిల్లా జైపూర్​లో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న 55 మంది డెమోక్రటిక్​ టీచర్స్​ ఫెడరేషన్​ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీటీఎఫ్​ రాష్ట్రస్థాయి అధ్యయన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి రోజున కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వచ్చిన ఉపాధ్యాయులను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. సందర్శనకు అనుమతిలేదంటూ వారందరినీ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

టీఎఫ్​ ఉపాధ్యాయుల అరెస్ట్​

మంచిర్యాల జిల్లా జైపూర్​లో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న 55 మంది డెమోక్రటిక్​ టీచర్స్​ ఫెడరేషన్​ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో డీటీఎఫ్​ రాష్ట్రస్థాయి అధ్యయన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి రోజున కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వచ్చిన ఉపాధ్యాయులను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. సందర్శనకు అనుమతిలేదంటూ వారందరినీ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

టీఎఫ్​ ఉపాధ్యాయుల అరెస్ట్​
File : TG_ADB_13_22_DTF TEACHERS ARREST_AV_C6 Reporter: santhosh.maidam ,mancherial... () : మంచిర్యాల జిల్లా జైపూర్ లో కాలేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 20 నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలో డి టి ఎఫ్ రాష్ట్రస్థాయి అధ్యయన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తుది రోజున కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనార్థం మంచిర్యాల నుంచి 55 మంది ఉపాధ్యాయులు లు మార్గమధ్యంలో జైపూర్ వద్ద అనుమతి లేదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్కి తరలించారు. Byte : ravi Shankar, dtf రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.