ETV Bharat / state

'బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి'

బెల్లంపల్లి పురపాలికలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్ రావు కార్యకర్తలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.

author img

By

Published : Jan 1, 2020, 5:29 PM IST

'బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి'
'బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి'

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. పట్టణంలోని 34 వార్డుల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఎన్నికల సంఘంతో అధికార పార్టీ కుమ్మక్కైందని ఆరోపించారు.

గడిచిన 50 ఏళ్లల్లో రిజర్వేషన్లు ప్రకటించకుండా షెడ్యూల్ విడుదల చేయడం ఇదే మొదటిసారని ఎద్దేవా చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శారద, నియోజకవర్గ ఇన్​ఛార్జి శంకర్, పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

'బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి'

ఇదీ చూడండి: భారత​ తొలి సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. పట్టణంలోని 34 వార్డుల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఎన్నికల సంఘంతో అధికార పార్టీ కుమ్మక్కైందని ఆరోపించారు.

గడిచిన 50 ఏళ్లల్లో రిజర్వేషన్లు ప్రకటించకుండా షెడ్యూల్ విడుదల చేయడం ఇదే మొదటిసారని ఎద్దేవా చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శారద, నియోజకవర్గ ఇన్​ఛార్జి శంకర్, పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

'బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి'

ఇదీ చూడండి: భారత​ తొలి సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబరు: 9949620369
tg_adb_81_01_congress_meeting_vo_ts10030
ఎన్నికల సంఘం తో తెరాసకు కుమ్ముక్కు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సమావేశం జరిగింది. ఇప్పటికే 34 వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ..తెరాస పార్టీ ఎన్నికల సంఘం తో కుమ్మక్కైందని ఆరోపించారు . రిజర్వేషన్లు తెరాస పార్టీకి తెలిసిపోయాయని చెప్పారు . గడిచిన 50 ఏళ్లలో రిజర్వేషన్లు లేకుండా షెడ్యూల్ విడుదల చేయడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. బెల్లం పెల్లి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కాంగ్రెస్ మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శారద, నియోజకవర్గ ఇంచార్జీ శంకర్, పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ పాల్గొన్నారు.


Body:బైట్
ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్సీ


Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.