ETV Bharat / state

హోరాహోరీగా కోల్​ ఇండియా అథ్లెటిక్​ పోటీలు

author img

By

Published : Mar 15, 2020, 1:25 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న కోల్​ ఇండియా అథ్లెటిక్​ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో ఏడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు.

coal-india-athletic-sports-in-mancherial-district
హోరాహోరీగా కోల్​ ఇండియా అథ్లెటిక్​ పోటీలు
హోరాహోరీగా కోల్​ ఇండియా అథ్లెటిక్​ పోటీలు

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఠాగూర్​ స్టేడియంలో కోల్​ ఇండియా అథ్లెటిక్​ పోటీలు జరుగుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఏడు రాష్ట్రాల నుంచి 350 మంది కార్మిక క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఇప్పటివరకు సింగరేణి జట్టు వివిధ విభాగాల్లో 11 బంగారు పతకాలు, ఒక వెండి, ఒక కాంస్య పతకం సాధించింది. వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఏరియా జీఎం రమేశ్​ రావు, పర్సనల్​ మేనేజర్​ మురళీధర్​ రావు పతకాలు అందజేశారు.

హోరాహోరీగా కోల్​ ఇండియా అథ్లెటిక్​ పోటీలు

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఠాగూర్​ స్టేడియంలో కోల్​ ఇండియా అథ్లెటిక్​ పోటీలు జరుగుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఏడు రాష్ట్రాల నుంచి 350 మంది కార్మిక క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఇప్పటివరకు సింగరేణి జట్టు వివిధ విభాగాల్లో 11 బంగారు పతకాలు, ఒక వెండి, ఒక కాంస్య పతకం సాధించింది. వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఏరియా జీఎం రమేశ్​ రావు, పర్సనల్​ మేనేజర్​ మురళీధర్​ రావు పతకాలు అందజేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.