ETV Bharat / state

'బెల్లంపల్లి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం' - ఎన్నికల భద్రత కట్టదిట్టం

బెల్లంపల్లి నియోజకవర్గంలో లోక్​సభ ఎన్నికలకు భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు ఏసీపీ బాలు జాదవ్​. ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

'బెల్లంపల్లి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం'
author img

By

Published : Apr 2, 2019, 10:19 AM IST

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్​సభ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ అన్నారు. ఈసారి 16 పోలింగ్ కేంద్రాలు పెరిగాయన్నారు. 222 కేంద్రాల్లో పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే నియోజక వర్గానికి చేరుకున్నాయన్నారు. శాంతి భద్రతలకు భంగం కల్గించే వారిని బైండోవర్​ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సహకరించాలని కోరారు.

'బెల్లంపల్లి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం'

ఇవీ చూడండి: 'యావద్దేశం మోదీ మంత్రం'

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్​సభ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ అన్నారు. ఈసారి 16 పోలింగ్ కేంద్రాలు పెరిగాయన్నారు. 222 కేంద్రాల్లో పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే నియోజక వర్గానికి చేరుకున్నాయన్నారు. శాంతి భద్రతలకు భంగం కల్గించే వారిని బైండోవర్​ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సహకరించాలని కోరారు.

'బెల్లంపల్లి నియోజకవర్గంలో భద్రత కట్టుదిట్టం'

ఇవీ చూడండి: 'యావద్దేశం మోదీ మంత్రం'

Intro:tg_adb_81_02_acp_voice_ab_c7
ప్రజల సహకారంతోనే లోక్ సభ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ అన్నారు. ఆయన ఈటీవీ భారత్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గములో 16 పోలింగ్ కేంద్రాలు పెరిగాయన్నారు. 222 పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర పోలీస్ బలగాలు ఇప్పటికే చేరుకున్నాయన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సహకరించాలని కోరారు.


Body:బైట్
బాలు జాదవ్, ఏసీపీ, బెల్లంపల్లి


Conclusion:ఏసీపీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.