ETV Bharat / state

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - కుచరకలో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కుంటలో పడి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లా కుచరకల్​లో చోటుచేసుకుంది. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Mar 22, 2020, 8:20 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ మండలం కుచరకల్​లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వెంకయ్యతో గొడవ పడి గ్రామ సమీపంలోని కుంటలో పడి శ్యామలమ్మ(35) బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టారు. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్‌ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు

మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ మండలం కుచరకల్​లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వెంకయ్యతో గొడవ పడి గ్రామ సమీపంలోని కుంటలో పడి శ్యామలమ్మ(35) బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టారు. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్‌ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.