మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి కార్యవర్గాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ నెల 31న మహబూబ్నగర్లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 400 ఎకరాల స్థలంలో 100 కోట్లతో ఐటీ పార్క్ను పాలమూరులో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఐటీ టవర్ను ఐదెకరాల్లో నిర్మించి ఆ తర్వాత దశల వారీగా పార్కును అభివృద్ధి చేస్తామన్నారు.
నూతన కార్యవర్గం హుందాగా వ్యవహరించాలి: శ్రీనివాస్ గౌడ్
ఈ నెల 31న మహబూబ్నగర్లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి హాజరయ్యారు.
![నూతన కార్యవర్గం హుందాగా వ్యవహరించాలి: శ్రీనివాస్ గౌడ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4904834-364-4904834-1572403399970.jpg?imwidth=3840)
దేశవిదేశాల ఐటీ కంపెనీలు తమ పరిశ్రమలను ఈ పార్కులో నెలకొల్పేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. పాలమూరు పట్టణాన్ని విద్య, వైద్యం, ఐటీ, రవాణా, పర్యటకం సహా అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు సర్కారు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ సంఘాలు, బంగారు తెలంగాణ సాధనలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చూడండి : వెంటాడుతున్న కబ్జాదారులు.. పోలీసులే న్యాయం చేయాలి!
మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి కార్యవర్గాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ నెల 31న మహబూబ్నగర్లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 400 ఎకరాల స్థలంలో 100 కోట్లతో ఐటీ పార్క్ను పాలమూరులో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఐటీ టవర్ను ఐదెకరాల్లో నిర్మించి ఆ తర్వాత దశల వారీగా పార్కును అభివృద్ధి చేస్తామన్నారు.
దేశవిదేశాల ఐటీ కంపెనీలు తమ పరిశ్రమలను ఈ పార్కులో నెలకొల్పేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. పాలమూరు పట్టణాన్ని విద్య, వైద్యం, ఐటీ, రవాణా, పర్యటకం సహా అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు సర్కారు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ సంఘాలు, బంగారు తెలంగాణ సాధనలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చూడండి : వెంటాడుతున్న కబ్జాదారులు.. పోలీసులే న్యాయం చేయాలి!
రిపోర్టర్-టి.స్వామికిరణ్ కెమెరామెన్-శ్రీనివాస్
ఈ నెల 31న మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. 400 ఎకరాల స్థలంలో వంద కోట్లతో ఐటీ పార్క్ ను పాలమూరులో అభివృద్ది చేయనున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతానికి ఐటీ టవర్ ను ఐదెకరాల్లో నిర్మించి ఆ తర్వాత దశల వారీగా పార్కును అభివృద్ది చేస్తామన్నారు. దేశవిదేశాల ఐటీ కంపెనీలు తమ పరిశ్రమలను మహబూబ్ నగర్ లో ప్రారంభించేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పార్కు వల్ల చదువుతున్న యువతకు, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని ఆయన గుర్తు చేశారు. పాలమూరు పట్టణాన్ని విద్య, వైద్యం, ఐటీ, రవాణా, పర్యాటకం సహా అన్నిరకాలుగా అభివృద్ది చేసేందుకు సర్కారు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ సంఘాలు.. బంగారు తెలంగాణ సాధనలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్లను నెరవేర్చడానికి తెరాస సర్కారు తనవంతు కృషి చేస్తోందని వివరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సైతం ఆ దిశగా హుందాగా వ్యవహరించాలని సూచించారు. BYTE
Body:TG_mbnr_09_29_minister_on_itpark_avb_3068847
రిపోర్టర్-టి.స్వామికిరణ్ కెమెరామెన్-శ్రీనివాస్
ఈ నెల 31న మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. 400 ఎకరాల స్థలంలో వంద కోట్లతో ఐటీ పార్క్ ను పాలమూరులో అభివృద్ది చేయనున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతానికి ఐటీ టవర్ ను ఐదెకరాల్లో నిర్మించి ఆ తర్వాత దశల వారీగా పార్కును అభివృద్ది చేస్తామన్నారు. దేశవిదేశాల ఐటీ కంపెనీలు తమ పరిశ్రమలను మహబూబ్ నగర్ లో ప్రారంభించేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పార్కు వల్ల చదువుతున్న యువతకు, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని ఆయన గుర్తు చేశారు. పాలమూరు పట్టణాన్ని విద్య, వైద్యం, ఐటీ, రవాణా, పర్యాటకం సహా అన్నిరకాలుగా అభివృద్ది చేసేందుకు సర్కారు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ సంఘాలు.. బంగారు తెలంగాణ సాధనలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్లను నెరవేర్చడానికి తెరాస సర్కారు తనవంతు కృషి చేస్తోందని వివరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సైతం ఆ దిశగా హుందాగా వ్యవహరించాలని సూచించారు. BYTE
Conclusion:TG_mbnr_09_29_minister_on_itpark_avb_3068847
రిపోర్టర్-టి.స్వామికిరణ్ కెమెరామెన్-శ్రీనివాస్
ఈ నెల 31న మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. 400 ఎకరాల స్థలంలో వంద కోట్లతో ఐటీ పార్క్ ను పాలమూరులో అభివృద్ది చేయనున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కార్యవర్గాన్ని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతానికి ఐటీ టవర్ ను ఐదెకరాల్లో నిర్మించి ఆ తర్వాత దశల వారీగా పార్కును అభివృద్ది చేస్తామన్నారు. దేశవిదేశాల ఐటీ కంపెనీలు తమ పరిశ్రమలను మహబూబ్ నగర్ లో ప్రారంభించేలా చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పార్కు వల్ల చదువుతున్న యువతకు, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని ఆయన గుర్తు చేశారు. పాలమూరు పట్టణాన్ని విద్య, వైద్యం, ఐటీ, రవాణా, పర్యాటకం సహా అన్నిరకాలుగా అభివృద్ది చేసేందుకు సర్కారు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ సంఘాలు.. బంగారు తెలంగాణ సాధనలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, డిమాండ్లను నెరవేర్చడానికి తెరాస సర్కారు తనవంతు కృషి చేస్తోందని వివరించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సైతం ఆ దిశగా హుందాగా వ్యవహరించాలని సూచించారు. BYTE