ETV Bharat / state

తడిసిన బ్యాలెట్​ పత్రాలు...

కష్టపడి ప్రచారం చేసుకున్నారు. డబ్బలు ఖర్చు పెట్టారు. పోలింగ్​ జరిగింది. తీరా లెక్కింపు రోజు బ్యాలెట్​ బాక్స్​లు తెరిస్తే బ్యాలెట్​ పత్రాలు తడిసిపోయిన ఘటన మహబూబ్​నగర్​లో జరిగింది.

author img

By

Published : Jun 4, 2019, 11:19 AM IST

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్​

మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట, అమ్మాపూర్‌లకు చెందిన బ్యాలెట్‌ పత్రాలు వర్షానికి తడిసిపోయాయి. తడిచిన బ్యాలెట్‌ పేపర్లను కలెక్టర్​ రొనాల్డ్‌రోస్‌ పరిశీలించారు. అధికారులతో చర్చించారు.

మహబూబ్‌నగర్ జిల్లా సీసీకుంట, అమ్మాపూర్‌లకు చెందిన బ్యాలెట్‌ పత్రాలు వర్షానికి తడిసిపోయాయి. తడిచిన బ్యాలెట్‌ పేపర్లను కలెక్టర్​ రొనాల్డ్‌రోస్‌ పరిశీలించారు. అధికారులతో చర్చించారు.

ఇవీ చూడండి: మేడిగడ్డ బ్యారేజి పనులు పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.