ETV Bharat / state

ఫాస్ట్ ట్రాక్'​ కోర్టుతో సత్వర న్యాయం

author img

By

Published : Dec 5, 2019, 12:08 PM IST

'ఫాస్ట్ ట్రాక్'​ కోర్టు ఏర్పాటుతో సత్వర న్యాయం జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.

quick justice for disha for establish fast track court
ఫాస్ట్ ట్రాక్'​ కోర్టుతో సత్వర న్యాయం

మహబూబ్​నగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానాన్ని 'ఫాస్ట్ ట్రాక్' కోర్టుగా పరిగణించాలని రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటుతో దిశ కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.

వరంగల్ కేసులో 56 రోజుల్లోనే..

గతంలో వరంగల్​లో జరిగిన ఘటనకు 'ఫాస్ట్ ట్రాక్' కోర్టును ఏర్పాటు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 56 రోజుల్లో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

ఫాస్ట్ ట్రాక్'​ కోర్టుతో సత్వర న్యాయం

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

మహబూబ్​నగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానాన్ని 'ఫాస్ట్ ట్రాక్' కోర్టుగా పరిగణించాలని రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటుతో దిశ కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.

వరంగల్ కేసులో 56 రోజుల్లోనే..

గతంలో వరంగల్​లో జరిగిన ఘటనకు 'ఫాస్ట్ ట్రాక్' కోర్టును ఏర్పాటు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 56 రోజుల్లో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

ఫాస్ట్ ట్రాక్'​ కోర్టుతో సత్వర న్యాయం

ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు

Intro:TG_Mbnr_01_05_Fastrack_Court_For_Disha_AVB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) సంచలనం సృష్టించిన దిశ కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తునట్టు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు.


Body:'దిశ' కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి విన్నవించింది. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మహబూబ్ నగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానంను 'ఫాస్ట్ ట్రాక్' కోర్టు గా పరిగణించాలని రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దింతో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేసిన వెంటనే త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించేందుకు రంగం సిద్ధం చేసి చేసినట్టైంది.


Conclusion:గతంలో వరంగల్ లో జరిగిన ఘటనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయగా... విచారణ చేపట్టిన న్యాయస్థానం... 56 రోజులలో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. ఇప్పుడు దిశ కేసులో విచారణ వేగవంతం చేసి త్వరగా తీర్పును వెలువరించేందుకు మరోసారి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది.........బైట్
ఆనంతరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు
ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.