ETV Bharat / state

పాలమూరు విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు

రాష్ట్రంలోని రైతుల సమస్యలపై పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ విధానం, వాణిజ్య శాస్త్రంలో వస్తున్న మార్పులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించనున్నారు.

author img

By

Published : Apr 17, 2019, 8:40 PM IST

పాలమూరు విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు

రాష్ట్రంలో రైతుల సమస్యలపై పాలమూరు విశ్వవిద్యాలయంలో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి రాజారత్నం తెలిపారు. వ్యవసాయ మార్కెట్లను ఏ విధంగా అభివృద్ధి చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందో అనే అంశంపై చర్చించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపడుతున్న పురోగతి, రైతుబంధు, రైతు బీమా వంటి 12 అంశాలపై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 90 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరందరూ మూడు దఫాలుగా జరిగే చర్చలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అంద చేయనున్నట్టు వివరించారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు

ఇవీ చూడండి: జనావాసాల మధ్య పిడుగు..ప్రజల పరుగు

రాష్ట్రంలో రైతుల సమస్యలపై పాలమూరు విశ్వవిద్యాలయంలో ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి రాజారత్నం తెలిపారు. వ్యవసాయ మార్కెట్లను ఏ విధంగా అభివృద్ధి చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందో అనే అంశంపై చర్చించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపడుతున్న పురోగతి, రైతుబంధు, రైతు బీమా వంటి 12 అంశాలపై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 90 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరందరూ మూడు దఫాలుగా జరిగే చర్చలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అంద చేయనున్నట్టు వివరించారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు

ఇవీ చూడండి: జనావాసాల మధ్య పిడుగు..ప్రజల పరుగు

Intro:TG_Mbnr_08_17_VC_On_Ag_Marketing_Conference_AB_C4

( ) రాష్ట్రంలో రైతులకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాలమూరు విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్పై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి రాజారత్నం తెలిపారు. వాణిజ్య శాస్త్రం లో వస్తున్న మార్పుల పై చర్చాంశం పెట్టడం జరిగిందన్నారు.


Body:వ్యవసాయ మార్కెట్లను ఏ విధంగా అభివృద్ధి చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందో అనే అంశంను తీసుకోవడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపడుతున్న పురోగతి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన రైతుబంధు, రైతు భీమా వంటి 12 అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 90 మంది దరఖాస్తు చేసుకున్నారని... వీరందరూ మూడు దఫాలుగా జరిగే చర్చలో పాల్గొంటారని.. అనంతరం అందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అంద చేయనున్నట్టు వివరించారు.


Conclusion:గురువారం నాడు పాలమూరు విశ్వవిద్యాలయం లో లో నిర్వహించే రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ విధానంపై నిర్వహించే జాతీయ సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు ప్రారంభించనున్నారని తెలిపారు......byte
బైట్
రాజారత్నం,
ఉపకులపతి, పాలమూరు విశ్వవిద్యాలయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.