ETV Bharat / state

ఇఫ్తార్​ విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​ - mahabubnagar

మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్​ విందు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హాజరయ్యారు. ముస్లింలకు రంజాన్​ తోఫాలను పంపిణీ చేశారు.

ఇఫ్తార్​ విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​
author img

By

Published : Jun 3, 2019, 11:35 PM IST

రంజాన్​ పండుగను పురస్కరించుకొని మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్​ విందు ఏర్పాటుచేశారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ముఖ్య అతిథిగా హాజరై, రంజాన్​ తోఫాలను అందించారు. జిల్లా ప్రజలందరూ కలసి మెలసి సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్​ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ రోనాల్డ్​రోస్​, ఎస్పీ రెమారాజేశ్వరి పాల్గొన్నారు.

ఇఫ్తార్​ విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​

ఇవీ చూడండి: పరిషత్ అధ్యక్షుల ఎన్నిక సమన్వయానికి తెరాస ఇంఛార్జీలు

రంజాన్​ పండుగను పురస్కరించుకొని మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్​ విందు ఏర్పాటుచేశారు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ముఖ్య అతిథిగా హాజరై, రంజాన్​ తోఫాలను అందించారు. జిల్లా ప్రజలందరూ కలసి మెలసి సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్​ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ రోనాల్డ్​రోస్​, ఎస్పీ రెమారాజేశ్వరి పాల్గొన్నారు.

ఇఫ్తార్​ విందులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్​గౌడ్​

ఇవీ చూడండి: పరిషత్ అధ్యక్షుల ఎన్నిక సమన్వయానికి తెరాస ఇంఛార్జీలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.