ETV Bharat / state

'సాయి దర్శనం కోసం తరలివస్తోన్న భక్తులు'

author img

By

Published : Jul 16, 2019, 1:09 PM IST

మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంలో సాయి నాథుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు ప్రారంభమయ్యాయి.

'సాయి దర్శనం కోసం తరలివస్తోన్న భక్తులు'

గురుపౌర్ణమి సందర్భంగా సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తెల్లవారు జాము నుంచే సాయి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీసాయి సచ్చితానంద ఆశ్రమంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి ఇచ్చి స్వామి వారికి అబిషేకాలు చేశారు. భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్ష్మీనగర్‌ కాలనీలో, బస్టాండ్‌ సమీపంలోని బాబా ఆలయాల్లో కూడా పౌర్ణమి సందర్బంగా అభిషేకాలు, అర్చనలతో పాటు గణపతి హోమాలు నిర్వహించారు.

'సాయి దర్శనం కోసం తరలివస్తోన్న భక్తులు'

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

గురుపౌర్ణమి సందర్భంగా సాయి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో తెల్లవారు జాము నుంచే సాయి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీసాయి సచ్చితానంద ఆశ్రమంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి ఇచ్చి స్వామి వారికి అబిషేకాలు చేశారు. భక్తులు భక్తి శ్రద్దలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లక్ష్మీనగర్‌ కాలనీలో, బస్టాండ్‌ సమీపంలోని బాబా ఆలయాల్లో కూడా పౌర్ణమి సందర్బంగా అభిషేకాలు, అర్చనలతో పాటు గణపతి హోమాలు నిర్వహించారు.

'సాయి దర్శనం కోసం తరలివస్తోన్న భక్తులు'

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.