ETV Bharat / state

జడ్చర్లలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలు - కారు ప్రమాదం

జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలోని జడ్చర్లలో జరిగింది.

car-and-lorry-collapsed-at-jadcherla-in-mahaboobnagar-district
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలు
author img

By

Published : Jul 27, 2020, 9:02 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్​ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా మలుపుతిప్పడంతో... కారు లారీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హైమద్, ఫైజల్​కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలుకు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్​ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల వద్ద ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా మలుపుతిప్పడంతో... కారు లారీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హైమద్, ఫైజల్​కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.

ఇదీ చూడండి: 'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 9,431 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.