ETV Bharat / state

జనావాసంలోకి కొండచిలువ... గ్రామస్థుల చేతిలో హతం

author img

By

Published : Aug 22, 2019, 10:25 AM IST

జనావాసంలోకి కొండచిలువ వచ్చింది. భయానికి గురైన స్థానికులు దన్ని చంపేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామస్థుల చేతిలో భారీ కొండచిలువ హతం
గ్రామస్థుల చేతిలో భారీ కొండచిలువ హతం

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో గ్రామస్థులు భారీ కొండ చిలువను హతం చేశారు. వర్షాలతో గ్రామంలోని ఇసుక వాగు కాలనీలోకి 12 అడుగుల కొండచిలువ వచ్చింది. ముళ్లపొదల్లోంచి రహదారిపైకి వచ్చిన కొండచిలువను చూసి కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురై చంపేశారు. ఇలాంటి పాములు పరిసరాల్లో ఇంకా ఉండొచ్చని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

గ్రామస్థుల చేతిలో భారీ కొండచిలువ హతం

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో గ్రామస్థులు భారీ కొండ చిలువను హతం చేశారు. వర్షాలతో గ్రామంలోని ఇసుక వాగు కాలనీలోకి 12 అడుగుల కొండచిలువ వచ్చింది. ముళ్లపొదల్లోంచి రహదారిపైకి వచ్చిన కొండచిలువను చూసి కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురై చంపేశారు. ఇలాంటి పాములు పరిసరాల్లో ఇంకా ఉండొచ్చని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.