ETV Bharat / state

'మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో బడిబాట'

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని దంతాలపల్లి మండల ప్రత్యేక అధికారి లక్ష్మణాచారి బడిబాట కార్యక్రమంలో అన్నారు.

author img

By

Published : Jun 14, 2019, 12:46 PM IST

బడిబాట

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి లక్ష్మణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని బడిబాట ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి లక్ష్మణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని బడిబాట ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బడిబాట

ఇవీ చూడండి: ముంబయికి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్​

Intro:జే. వెంకటేశ్వర్లు డోర్నకల్. 8008574820
......... ..........
TG_WGL_26_14_BADIBATA_AV_G1
........ .......
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మండల ప్రత్యేక అధికారి లక్ష్మణాచారి అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బడిబాట ర్యాలీని ప్రారంభించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.. డోర్నకల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట ర్యాలీలు నిర్వహించారు.


Body:బడిబాట ర్యాలీ


Conclusion:బడిబాట ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.