ETV Bharat / state

ఎర్రబెల్లి దయాకర్​ రావు సమక్షంలో గులాబీ గూటికి

author img

By

Published : Mar 20, 2019, 3:20 PM IST

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో పలువురు సర్పంచులు తెరాస పార్టీలో చేరారు. పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

గ్రామాభివృద్ధే ధ్యేయం
గ్రామాభివృద్ధే ధ్యేయం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సర్పంచులు తెరాసలో చేరారు.

జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతా..

పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తానని, వరంగల్ జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతానని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ ప్రకటనతో గ్రామస్థుల హర్షం

గ్రామాభివృద్ధే ధ్యేయం
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సర్పంచులు తెరాసలో చేరారు.

జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతా..

పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తానని, వరంగల్ జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతానని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ ప్రకటనతో గ్రామస్థుల హర్షం

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సర్పంచ్ లు టీఆర్ఎస్ పార్టీ లో చేరారు... ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, వరంగల్ జిల్లా ను అభివృద్ధి పథం లో పడుపుతానని ఎర్రబెల్లి తెలిపారు


Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పలువురు సర్పంచ్ లు టీఆర్ఎస్ పార్టీ లో చేరారు... ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, వరంగల్ జిల్లా ను అభివృద్ధి పథం లో పడుపుతానని ఎర్రబెల్లి తెలిపారు


Conclusion:9949336298
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.