ETV Bharat / state

'గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనకబాటు' - Minister sathyavathi Ingratiation in Bhayyaram

గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన మహబూబాబాద్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెరాస ప్రభుత్వం సమగ్రమైన అభివృద్ధిని సాధించే దిశగా పనిచేస్తుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు.

'గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనకబాటు'
author img

By

Published : Nov 23, 2019, 11:50 PM IST

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో రూ.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామస్థులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులమంతా ఒక ఉమ్మడి కుటుంబంలా అధికారుల సహాయసహకారాలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రితోపాటు ఎంపీ మాలోత్​ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు.

'గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనకబాటు'

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో రూ.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామస్థులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులమంతా ఒక ఉమ్మడి కుటుంబంలా అధికారుల సహాయసహకారాలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రితోపాటు ఎంపీ మాలోత్​ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు.

'గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనకబాటు'

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Tg_nzb_04_23_ rtc_ryali_av_ts10123 Nzb ramakrishna 8106998398 ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సేవ్ ర్యాలీ నిర్వహించారు.ధర్నా చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ రైల్వే స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా కు చేరుకుంది...50 రోజుల నుండి తాము నిరసన కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉందని జెఎసి నాయకులు మండిపడ్డారు.హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావించిన మిగిలిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.