ETV Bharat / state

మాలోత్​ కవిత నామినేషన్​కు ఎర్రబెల్లి..! - Mahabubabad parlament naminations

నేడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామప్రతాలు దాఖలు చేయనున్నారు. తెరాస అభ్యర్థి మాలోత్​ కవిత నామినేషన్​కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు.

మాలోత్​ కవిత నామినేషన్​కు ఎర్రబెల్లి..!
author img

By

Published : Mar 22, 2019, 6:03 AM IST

నేడు మహబూబాబాద్ లోక్​సభ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితను తెరాస అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్​, భాజపా నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్​లు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

మాలోత్​ కవిత నామినేషన్​కు ఎర్రబెల్లి..!

ఇవీ చూడండి:కేసీఆర్​ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితా

నేడు మహబూబాబాద్ లోక్​సభ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితను తెరాస అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్​, భాజపా నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్​లు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు.

మాలోత్​ కవిత నామినేషన్​కు ఎర్రబెల్లి..!

ఇవీ చూడండి:కేసీఆర్​ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితా

Intro:tg_kmm_18_21_madhira sree Krishna radhosthavam_av_-c1_kit no 889 ఖమ్మం జిల్లా మధిర లోని శ్రీ క్రిష్ణ మందిరం లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయంలో రుక్మిణి సమేత సత్యభామ శ్రీ కృష్ణ స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పుర వీధుల్లో ఊరేగించారు ఇక్కడి ఆలయంలో వేడుకలను తిలకించేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు


Body:కె.పి


Conclusion:కె.పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.