ETV Bharat / state

కొవిడ్ విషయంలో అశ్రద్ధ పనికిరాదు: కలెక్టర్ గౌతమ్

author img

By

Published : Feb 22, 2021, 1:41 PM IST

కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. పలు రాష్టాల్లో మళ్లీ విజృంభిస్తోందని తెలిపారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు.

Mahabubabad District Collector Gautam said people should not be negligent that covid has been reduced.
కొవిడ్ విషయంలో అశ్రద్ధ పనికిరాదు: కలెక్టర్ గౌతమ్

మహబూబాబాద్ జిల్లాలో ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఇప్పటి వరకు 10 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ గౌతమ్ కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వ్యాక్సిన్‌ ఇచ్చాక 50ఏళ్లు పైబడిన సామాన్య ప్రజలకు అందిస్తామని గౌతమ్ పేర్కొన్నారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.

మహబూబాబాద్ జిల్లాలో ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఇప్పటి వరకు 10 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ గౌతమ్ కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు వ్యాక్సిన్‌ ఇచ్చాక 50ఏళ్లు పైబడిన సామాన్య ప్రజలకు అందిస్తామని గౌతమ్ పేర్కొన్నారు. కొవిడ్ తగ్గిందని ప్రజలు అశ్రద్ధ చేయవద్దని సూచించారు. బయటకు వెళ్లే సమయంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు.

ఇదీ చదవండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.