ETV Bharat / state

రైతు ముఖంలో ఆనందం తెచ్చిన స్పందన - GREAT RESPONSE TO ETV BHARAT STORY

ఈటీవీ భారత్​ ప్రచురించిన కథనం ఓ రైతు దుఖాన్ని దూరం చేసింది. మళ్లీ అతని ముఖంలో ఆనందానికి కారణమైంది. పిడుగుపాటుకు తన రెండు ఆవులను కోల్పోయిన రైతు ఆవేదనను ప్రచురించిన కథనానికి స్పందన లభించింది.

GREAT RESPONSE TO ETV BHARAT STORY
author img

By

Published : Jul 25, 2019, 6:01 AM IST

Updated : Jul 25, 2019, 6:08 AM IST

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చెందిన రామ్మూర్తి అనే రైతు రెండు ఆవులతో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఈనెల 21న పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. కన్నబిడ్డలా చూసుకుంటున్న గోవులు చనిపోవటంతో శోకసంద్రంలో మునిగిపోయిన రైతు ఆవేదనను ప్రచురించిన ఈటీవీ భారత్​ కథనానికి స్పందన లభించింది. నందీశ్వర సేవా సమితి ఛైర్మన్ ఆశీష్ గౌడ్ స్పందించి బీరంగూడ గోశాల నుంచి 2 ఆవులు, ఒక లేగను రామ్మూర్తికి అందించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న... ఏడవటం బాధకలిగించిందని ఆశీష్​ తెలిపారు. రామ్మూర్తి ముఖంలో ఆనందం చూసేందుకు ఈ చిన్న సాయం చేశామన్నారు.

రైతు ముఖంలో ఆనందం తెచ్చిన స్పందన

ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చెందిన రామ్మూర్తి అనే రైతు రెండు ఆవులతో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఈనెల 21న పిడుగుపాటుతో రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. కన్నబిడ్డలా చూసుకుంటున్న గోవులు చనిపోవటంతో శోకసంద్రంలో మునిగిపోయిన రైతు ఆవేదనను ప్రచురించిన ఈటీవీ భారత్​ కథనానికి స్పందన లభించింది. నందీశ్వర సేవా సమితి ఛైర్మన్ ఆశీష్ గౌడ్ స్పందించి బీరంగూడ గోశాల నుంచి 2 ఆవులు, ఒక లేగను రామ్మూర్తికి అందించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న... ఏడవటం బాధకలిగించిందని ఆశీష్​ తెలిపారు. రామ్మూర్తి ముఖంలో ఆనందం చూసేందుకు ఈ చిన్న సాయం చేశామన్నారు.

రైతు ముఖంలో ఆనందం తెచ్చిన స్పందన

ఇవీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?

సికింద్రాబాద్ యాంకర్ మేడ్చల్ జిల్లా ..జవహార్ నగర్ పి.యస్ పరిధిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను గోడౌన్ లో నిల్వ ఉంచి విక్రయిస్తున్నారన్న సమాచారంతో మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి గుట్టు రట్టు చేశారు ...ఈ దాడుల్లో భారీగా నిర్వహించిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు ..అంబేద్కర్ నగర్ సమీపంలోని ఓ కిరాణ షాపులో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వవుంచి విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో మల్కాజిగిరి S.O.T పోలీసులు దాడి నిర్వహించడంతో వారి గుట్టురట్టయింది ... సుమారు 2 లక్షల 50వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధినం చేసుకున్నారు ..నిందుతుడి బల్లి శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బల్లి శ్రీధర్ పై గుట్కా కేసులోనే గతంలో పట్టుబడిన కూడ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు ..పలురకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు..ఇంత పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా లను అమ్ముతున్నారని ఇలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Last Updated : Jul 25, 2019, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.