ETV Bharat / state

ఓటు విలువ తెలుసుకో... మంచి నాయకుడిని ఎన్నుకో

author img

By

Published : Jan 19, 2020, 8:36 PM IST

మున్సిపల్ ఎన్నికలపై అవగాహన కోసం ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో ఓటర్ అవగాహన కార్యక్రమాని నిర్వహించారు.

Etv, Enadu voter Awareness rally in mahabubabad
ఓటు విలువ తెలుసుకో... మంచి నాయకుడిని ఎన్నుకో

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఈటీవీ భారత్.... ఈనాడు ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నేర చరిత్ర లేని వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లకు అవగాహన కల్పించారు.

పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుందని, ఎన్నికల రోజు ఏ పనులు ఉన్నా ఓటర్లు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కళాశాల లెక్చరర్ జనార్దన్ కోరారు.

ఓటు విలువ తెలుసుకో... మంచి నాయకుడిని ఎన్నుకో

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఈటీవీ భారత్.... ఈనాడు ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నేర చరిత్ర లేని వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లకు అవగాహన కల్పించారు.

పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుందని, ఎన్నికల రోజు ఏ పనులు ఉన్నా ఓటర్లు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కళాశాల లెక్చరర్ జనార్దన్ కోరారు.

ఓటు విలువ తెలుసుకో... మంచి నాయకుడిని ఎన్నుకో

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

Intro:Tg_wgl_23_18_Etv_Enadu_voter_avagahana_Ryalli_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
( ) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఈటీవీ భారత్.... ఈనాడు ఆధ్వర్యంలో ఓటర్లకు గులాబీ పూలను అందిస్తూ అవగాహన ర్యాలీ ని నిర్వహించారు. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా , నేర చరిత్ర లేని వ్యక్తులను ఎన్నుకోవాలని ఓటర్లకు అవగాహన కల్పిస్తూ గులాబీ పూలను అందించారు. ఈ సందర్భంగా కళాశాల లెక్చరర్ జనార్దన్ మాట్లాడుతూ...... పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుందని, ఎన్నికల రోజు ఏ పనులు ఉన్నా ఓటర్లు అంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
బైట్
జనార్దన్....కళాశాల లెక్చరర్


Body:a


Conclusion:9394450198

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.