ETV Bharat / state

పాత్రికేయులకు, వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : Apr 10, 2020, 4:02 AM IST

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో 70 వలస కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, మండల తహసీల్దార్ వీర రాఘవ రెడ్డి పాల్గొన్నారు.

distribution-of-essentials-to-migrant-workers-in-mahabubabad
మీడియా సిబ్బంది సాయం... వలస కూలీలకు నిత్యావసరాలు

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరకులు అందజేశారు. మండల తహసీల్దార్ వీర రాఘవ రెడ్డి, సీఐ కరుణాకర్ 70 కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమని సీఐ అన్నారు. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరకులు అందజేశారు. మండల తహసీల్దార్ వీర రాఘవ రెడ్డి, సీఐ కరుణాకర్ 70 కుటుంబాలకు సరకులు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమని సీఐ అన్నారు. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : లాక్​డౌన్​ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చమురు విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.