ETV Bharat / state

వరుణాగ్రహం... పత్తికి తీరనినష్టం - DANTHALAPALLI FARMERS STRIKE

అప్పో సప్పో చేసి దుక్కి దున్నారు. కష్టపడి పత్తి గింజలు విత్తారు. అది పెరుగుతుంటే... పసిపాపలా కాపాడుకున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన వర్షం అన్నదాతకు కన్నీటిని మిగిల్సించి.

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన
author img

By

Published : Oct 26, 2019, 10:37 AM IST

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన

మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల్లో పత్తి పంట నాశనమైపోయింది. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడం వల్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని దంతాలపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. దెబ్బతిన్న పత్తిని చూపుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తీరా చేతికి అందే సమయంలో వర్షాలతో దెబ్బతిందని అన్నదాతలు వాపోయారు. చెట్లపైనే పత్తి నల్లబడిపోవడం చూస్తుంటే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని విచార పడుతున్నారు. దెబ్బతిన్న పత్తి పంటను అధికారులు పరిశీలించి పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్​

అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన

మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల్లో పత్తి పంట నాశనమైపోయింది. పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడం వల్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని దంతాలపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. దెబ్బతిన్న పత్తిని చూపుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తీరా చేతికి అందే సమయంలో వర్షాలతో దెబ్బతిందని అన్నదాతలు వాపోయారు. చెట్లపైనే పత్తి నల్లబడిపోవడం చూస్తుంటే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని విచార పడుతున్నారు. దెబ్బతిన్న పత్తి పంటను అధికారులు పరిశీలించి పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్​

Intro:TG_WGL_27_25_RAITHULA_NIRASANA_AV_TS10114_SD
........ ..... .....
జే. వెంకటేశ్వర్లు, డోర్నకల్...8008574820
...... ....... .......
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామ రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న పత్తి ని చూపుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తీరా చేతికి అందే సమయంలో వర్షాలతో దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేశారు. చెట్ల పైనే పత్తి నల్లబడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా తీరని పరిస్థితి నెలకొందని విచారణ వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పత్తి పంట ను అధికారులు పరిశీలించి పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


Body:TG_WGL_27_25_RAITHULA_NIRASANA_AV_TS10114_SD


Conclusion:TG_WGL_27_25_RAITHULA_NIRASANA_AV_TS10114_SD
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.