ETV Bharat / state

పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు - PEKATA STHAVARAN PAI DHAADHI

మహబూబాబాద్ జిల్లాలో పేకాట ఆడుతూ ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

ఏడుగురు పేకాట పాపారాయుళ్ల అరెస్ట్
ఏడుగురు పేకాట పాపారాయుళ్ల అరెస్ట్
author img

By

Published : Mar 16, 2020, 11:51 PM IST

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు. డోర్నకల్‌ మండల కేంద్రంలోని నెహ్రూ వీధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంట్లో దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.41, 280 నగదు, 4 చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్యామ్‌సుందర్‌ చెప్పారు.

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేశారు. డోర్నకల్‌ మండల కేంద్రంలోని నెహ్రూ వీధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ ఇంట్లో దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.41, 280 నగదు, 4 చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్యామ్‌సుందర్‌ చెప్పారు.

ఏడుగురు పేకాట పాపారాయుళ్ల అరెస్ట్

ఇవీ చూడండి : ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఓమ్ని... ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.