దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలను పురస్కరించుకుని.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ను జిల్లా కలెక్టర్ గౌతం, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.
ఫ్రీడమ్ రన్కు జెండా ఊపారు..!
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ను జిల్లా కలెక్టర్ గౌతం, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి పౌరుడు స్వాతంత్య్ర పోరాట చరిత్రను స్మరించుకుంటూ.. అమరుల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు.
![ఫ్రీడమ్ రన్కు జెండా ఊపారు..! Azadika Amrit Mahotsava is celebrated in Mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11134580-183-11134580-1616558662171.jpg?imwidth=3840)
స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ఫ్రీడం రన్ కొనసాగింది. స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతివారం ఒక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పౌరుడు స్వాతంత్య్ర పోరాట చరిత్రను స్మరించుకుంటూ.. దాని అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: అనారోగ్యంతో ఒకరు.. బలవన్మరణంతో మరొకరు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలను పురస్కరించుకుని.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ను జిల్లా కలెక్టర్ గౌతం, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు.
స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ఫ్రీడం రన్ కొనసాగింది. స్వాతంత్య్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతివారం ఒక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పౌరుడు స్వాతంత్య్ర పోరాట చరిత్రను స్మరించుకుంటూ.. దాని అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: అనారోగ్యంతో ఒకరు.. బలవన్మరణంతో మరొకరు