ETV Bharat / state

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా... ఇద్దరు గల్లంతు - latest news on boat accident in kumuram bheem district

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం సంభవించింది. పడవలో ప్రయాణిస్తున్న ఇద్దరు అటవీ సిబ్బంది  గల్లంతయ్యారు.

The boat is floating in the river two persons died
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా... ఇద్దరు గల్లంతు
author img

By

Published : Dec 1, 2019, 1:58 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురితో వెళ్తున్న ఓ నాటు పడవ బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు అటవీ సిబ్బంది గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

కాగా పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు పడవ నడిపేవారు, ముగ్గురు అటవీ సిబ్బంది, ఒక ప్రయాణికుడు ఉన్నట్లు సమాచారం. అందులో అటవీ సిబ్బంది ముంజం బాలకృష్ణ, సురేశ్​ల ఆచూకీ లభించలేదు. వీరు కర్జవెల్లి అటవీ క్షేత్రంలో పనిచేస్తున్నారు. కూరగాయలు కొనేందుకు గూడెం నుంచి అవతలి తీరం వైపు గల మహారాష్ట్రలోని అహేరీ గ్రామానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా... ఇద్దరు గల్లంతు

ఇవీ చూడండి: శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఆరుగురితో వెళ్తున్న ఓ నాటు పడవ బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు అటవీ సిబ్బంది గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

కాగా పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు పడవ నడిపేవారు, ముగ్గురు అటవీ సిబ్బంది, ఒక ప్రయాణికుడు ఉన్నట్లు సమాచారం. అందులో అటవీ సిబ్బంది ముంజం బాలకృష్ణ, సురేశ్​ల ఆచూకీ లభించలేదు. వీరు కర్జవెల్లి అటవీ క్షేత్రంలో పనిచేస్తున్నారు. కూరగాయలు కొనేందుకు గూడెం నుంచి అవతలి తీరం వైపు గల మహారాష్ట్రలోని అహేరీ గ్రామానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా... ఇద్దరు గల్లంతు

ఇవీ చూడండి: శంషాబాద్​ నిందితులను పట్టించిన ఫోన్​ కాల్

Intro:Filename

tg_adb_01_01_natu_padava_boltha_av_ts10034Body:కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పడవలో ప్రయాణిస్తున్న ఇద్దరు అటవీ సిబ్బంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో ఆరుగురు ఉన్నట్లు సమాచారం. ఇద్దరు పడవ నడిపేవారు, ముగ్గురు అటవీ సిబ్బంది
ఒక ప్రయాణికుడు, కాగా నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. అటవీ సిబ్బంది ముంజం బాలకృష్ణ, సురేష్ ల ఆచూకీ లభించలేదు. బాలకృష్ణ, సురేష్ లు కర్జీల్లి అటవీ క్షేత్రం లో పని చేస్తున్నారు. కూరగాయలు కొనేందుకు గూడెం నుండి అవతలి తీరం వైపు గల మహారాష్ట్ర లోని అహేరీ గ్రామానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.