ETV Bharat / state

బస్సు డ్రైవర్​కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం - కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఇంద్రానగర్​ జాతీయ రహదారి

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఇంద్రానగర్​ జాతీయ రహదారిపై 50 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న విశ్రాంత డ్రైవర్​ చాకచక్యంతో బస్సును అదుపులోకి తీసుకొచ్చాడు.

బస్సు డ్రైవర్​కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం
author img

By

Published : Nov 6, 2019, 7:59 PM IST

బస్సు డ్రైవర్​కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై కాగజ్ నగర్​ వెళ్తున్న మంచిర్యాల డిపో బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ గణేశ్​​కు మూర్ఛ రావడం వల్ల అందులో ప్రయాణిస్తున్న విశ్రాంత డ్రైవర్ యూసఫ్ బస్సును చాకచక్యంగా అదుపు చేశారు. బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.

రెబ్బెన మండలం గోలేటి లో ఒక వివాహానికి వెళ్తున్న జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మి ఈ సంఘటనను గమనించారు. బస్సు డ్రైవర్​ గణేశ్​ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రిటైర్డ్ డ్రైవర్​ యూసఫ్​తో బస్సులోని ప్రయాణికులను కాగజ్ నగర్​కు సురక్షితంగా చేరవేశారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

బస్సు డ్రైవర్​కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై కాగజ్ నగర్​ వెళ్తున్న మంచిర్యాల డిపో బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ గణేశ్​​కు మూర్ఛ రావడం వల్ల అందులో ప్రయాణిస్తున్న విశ్రాంత డ్రైవర్ యూసఫ్ బస్సును చాకచక్యంగా అదుపు చేశారు. బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.

రెబ్బెన మండలం గోలేటి లో ఒక వివాహానికి వెళ్తున్న జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మి ఈ సంఘటనను గమనించారు. బస్సు డ్రైవర్​ గణేశ్​ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రిటైర్డ్ డ్రైవర్​ యూసఫ్​తో బస్సులోని ప్రయాణికులను కాగజ్ నగర్​కు సురక్షితంగా చేరవేశారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా// రెబ్బెన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై మంచిర్యాల డిపోకు చెందిన మంచిర్యాల నుండి కాగజ్ నగర్ కు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా తాత్కాలిక డ్రైవర్ గణేష్ కు మూర్ఛ రావడంతో అందులో ప్రయాణిస్తున్న రిటైర్డ్ డ్రైవర్ యూసఫ్ బస్సును చాకచక్యంగా అదుపు చేయడంతో బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రెబ్బెన మండలం గోలేటి లో ఒక వివాహానికి వెళుతున్న జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి గమనించి బస్సులో ఉన్న డ్రైవర్ ని కిందకు దింపి స్థానిక మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఉన్న రిటైర్డ్ డ్రైవర్ తో బస్సును కాగజ్ నగర్ కు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరవేశారు.
జి.వెంకటేశ్వర్లు
9849833562
8498889495
అసిఫాబాద్
కుమురంభీం అసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_28_06_rtc_buss_ku_tappina_penu _pramadam_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.