ETV Bharat / state

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో  ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. గ్రామాలలోని ఓటర్లు ఎండలను  లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

author img

By

Published : May 10, 2019, 6:16 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాలలోని ఓటర్లు ఎండలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలో జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

ఇవీ చూడండి: భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాలలోని ఓటర్లు ఎండలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలో జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

ఇవీ చూడండి: భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ప్రశాంతంగా పోలింగ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో లో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి ఓటర్లకు పోలింగ్ సిబ్బందికి పలు పోలింగ్ కేంద్రాల వద్ద అ సరిపడా త్రాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురి అయ్యారు ఇట్టి విషయంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు కొమురం భీం జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగినాయి గ్రామాలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎండలను కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి బారులుతీరారు రెండో విడతలో జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్ జరుగుతుంది ఆసిఫాబాద్ తిర్యాని నీ రెబ్బెన kagaznagar మండలాలలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగినాయి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నాలుగు జడ్ పి టి సి స్థానాలకు గాను ఇరవైఒక్క మంది అభ్యర్థులు జెడ్పిటిసి బరిలో ఉన్నారు 42 ఎంపిటిసి స్థానాలకు గాను నాలుగు మండలాలలో 152 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు జిల్లాలో 228 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాదేశిక ఎన్నికల్లో ఓటును వినియోగించుకునే ఓటర్ల సంఖ్య ఒక లక్ష 55 వేల 99 మంది ఓటును వినియోగించుకోనున్నారు దీనిలో లో రుషులు 53500 స్త్రీలు 52 వేల 96 వీరు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నరు.


Body:tg_adb_25_10_prasanthanga_poling_av_c10


Conclusion:

For All Latest Updates

TAGGED:

elelctions
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.