ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం !!

స్థానిక సంస్థల ఎన్నికలకు చివరి రోజున పెద్ద సంఖ్యలో నామ పత్రాలు దాఖలు చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 66 మంది, ఒక జడ్పీటీసీ స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

author img

By

Published : Apr 28, 2019, 11:36 PM IST

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం

రెండో విడతలో నిర్వహించనున్న ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి వివిధ గ్రామల నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామ పత్రాలు దాఖలు అయ్యాయి. మొదటి రోజు 10 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు.
రెండో రోజు 22 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. మూడోరోజు అధికంగా 34 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. మొత్తంగా 15 ఎంపీటీసీ స్థానాలకు 66 మంది, ఒక జడ్పీటీసీ స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

చివరి రోజున పెద్ద సంఖ్యలో నామ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు

ఇవీ చూడండి : కుటుంబ కలహాలతో ఖమ్మంలో వ్యక్తి ఆత్మహత్య

రెండో విడతలో నిర్వహించనున్న ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పీటీసీ స్థానానికి వివిధ గ్రామల నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో నామ పత్రాలు దాఖలు అయ్యాయి. మొదటి రోజు 10 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు.
రెండో రోజు 22 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. మూడోరోజు అధికంగా 34 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ అభ్యర్థులు నామ పత్రాలు సమర్పించారు. మొత్తంగా 15 ఎంపీటీసీ స్థానాలకు 66 మంది, ఒక జడ్పీటీసీ స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

చివరి రోజున పెద్ద సంఖ్యలో నామ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు

ఇవీ చూడండి : కుటుంబ కలహాలతో ఖమ్మంలో వ్యక్తి ఆత్మహత్య

Intro:filename:

tg_adb_74_28_mugisina_rendava_vidatha_nominations_av_c11


Body:రెండవ విడతలో నిర్వహించనున్న పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని 15 ఎంపిటిసి స్థానాలకు, ఒక జడ్పిటిసి స్థానానికి వివిధ గ్రామలనుండి పలువురు నామపత్రాలు దాఖలు చేశారు. చివరి రోజు కావడంతో ఎక్కువగా నమపత్రాలు దాఖలు అయ్యాయి. మొదటి రోజు 10 ఎంపిటిసి అభ్యర్థులు 3 జడ్పిటిసి అభ్యర్థులు, రెండవరోజు 22 ఎంపిటిసి, 1 జడ్పిటిసి అభ్యర్థులు.., ముడవరోజు అధికంగా 34 ఎంపిటిసి, 6 జడ్పిటిసి అభ్యర్థులు నమపత్రాలు దాఖలు చేశారు. మొత్తంగా 15 ఎంపిటిసి స్థానాలకు 66 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా ఒక జడ్పిటిసి స్థానానికి 10 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.